Home » RGV
2019లో జరిగిన దిశా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలని సినిమాలుగా తీయడానికి ఆర్జీవీ ముందుంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపై సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ.
రామ్ గోపాల్ వర్మ డైరక్ట్చేసిన 'డేంజరస్' సినిమాను బ్లాక్ చెయిన్ ఎన్ఎఫ్టీగా అమ్ముతున్నామని ఆర్జీవీ ట్విట్టర్ లో తెలిపారు. 90 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎన్ఎఫ్టీ రూపంలో
తెలుగు సినిమా రంగంలో దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు ఛరిస్మా గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా పెద్ద దిక్కుగా మరి అందరి బంధువుగా పేరు తెచ్చుకున్నారు. అయితే..
శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే అసలు 'మా' ఉందని తెలిసింది!
సెక్స్కు, లవ్కు తేడా ఏంటి..?ఆర్జీవీ క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఈసారి సినీ ఇండస్ట్రీనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో..
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఎంత హైప్ క్రియేట్ చేశాయి.. ఎలా జరిగాయి.. ఏ పరిస్థితుల్లో జరిగాయి.. ఎందుకు జరిగాయో అందరికీ తెలిసిందే. ఎలాగైతేనేం చివరకు నూతన అధ్యక్షుడిగా..
అసలే ఆయన వివాదాలకు కేరాఫ్ అడ్రెస్.. రసాభాసగా మారి.. చివరికి ఒకరిని ఒకరు దూషణల వరకు వెళ్లిన సినిమా ఎన్నికలపై స్పందిస్తే ఎలా ఉంటుంది. ఆ పంచ్ లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. గతంలో..
సినిమా అంటేనే వివాదం.. వివాదముంటేనే సినిమా చేస్తాననే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. కొండా మురళి- సురేఖ దంపతులపై సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో 'రక్త చరిత్ర', వంగవీటి..
ఎప్పుడూ వివాదాల వెంట తిరిగే దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పుడెప్పుడో తన క్రియేటివిటీని నమ్ముకొని సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఆ క్రియేటివిటీకి వివాదాలను జోడించి సినిమాలను..