rock art

    రాతిపై పురాతన కళకు ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

    December 12, 2019 / 12:02 PM IST

    ఇండోనేషియాలో చాలా కాలం నాటికి బొమ్మలను పురాతత్వ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాటిని 44 వేల సంవత్సరాల క్రితం నాటివిగా గుర్తించారు. సులవేసి ద్వీపంలో నివసిస్తున్న ప్రజలు ఆ గుహా గోడలపై కొమ్ములతో ఉన్న జంతువులు, పందుల చిత్రాలను గీసినట్లుగా నిర్ధ�

10TV Telugu News