Home » Roja slams Pawan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఏపీ మంత్రి రోజా హెచ్చరించారు. లేదంటే ఆయనను ప్రజలు ఆదరించబోరని చెప్పారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడేవారికి జనాలు ఓట్లు వేయరని అన్నారు. ఏపీలోని ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న నేపథ్య