Home » Rs 500 crore loan default
నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్ధి, ఎస్పీవై రెడ్డి ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నంద్యాల, కర్నూలులోని ఎస్పీవై రెడ్డి నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది