Home » Rudra Prasad Dulal
నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల్లో ఏడుగురు మృతిచెందారు. 20 మంది గల్లంతు కాగా.. వారిలో భారతీయులు ముగ్గురు, చైనాలో మరో ముగ్గురు గల్లంతయ్యారు.