Home » Sai Dharam Tej
ఇటీవల హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో చికిత్స పొందారు. ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు సాయి ధరమ్
వినాయక చవితినాడు ప్రమాదానికి గురై 35 రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సాయి ధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరారు.
మల్టీస్టారర్ సినిమా అంటే చాలా ఆలోచించాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ లు వచ్చేవి. అప్పటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలతో
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం కుదుటపడుతుంది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ వెళ్తున్న సాయిధరమ్ తేజ్ స్కిడ్ అయి భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే...
బయట నుండి చూస్తే సినిమా ఓ రంగుల ప్రపంచంగా కనిపిస్తుంది కానీ.. అందులో ఉన్న వారికే తెలుసు దాని వెనుకనున్న కష్టమెంతో. ఒకప్పుడు సినిమా వేరు.. కథానాయకులు కాలు కదిపినా అది ప్రేక్షకులకు..
యాక్సిడెంట్ తర్వాత తొలిసారిగా స్పందించిన సాయిధరమ్ తేజ్
విక్టరీ సింబల్ మాత్రమే చూపిస్తూ... ఓ ఫొటోను షేర్ చేశాడు సాయితేజ్.
సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "రిపబ్లిక్".
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ..
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన స్పీచ్ వల్ల జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ స్పీచ్ మాట్లాడిన రోజు నుంచి ఇవాళ్టి వరకు ఎవరో ఒకరు దానిపై స్పందిస్తున్నారు,