Home » sajjala ramakrishna reddy
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావు అని సజ్జల అన్నారు. పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలన్నారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిర�
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నిందితులు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నది నిజం అయితే ఎప్పుడో బయటకి వచ్చేదన్నారు. అక్కడ అందరి ఇల్లు 100 మీటర్ల దూరంలోని ఉంటాయని తెలిపార�
ధర్మయుద్ధానికి దూరం
అక్రమ అరెస్టులతో చిల్లర రాజకీయాలు చేస్తారా? ఇలాంటివి స్టూడెంట్గా ఉన్నప్పుడే చూశా..భయం నా బ్లడ్లోనే లేదు అంటూ తనపై కేసులు పెట్టి తన అనుచరులను అరెస్ట్ చేయటంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల చేసే ఇటువ�
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయించడం టీడీపీకి అలవాటే అని ఎదురుదాడికి దిగారు.
రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము అని సజ్జల రామకృష్ణారెడ్డ
విజయసాయిరెడ్డికి ఒకరే కూతురు ఉన్నారని, అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదని, ఆయన అల్లుడి సోదరుడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ అని చెప్పారు. వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న అంతర్జాతీ�
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
వైసీపీ గన్నవరం, బందరు పంచాయితీలు సీఎం జగన్ వద్దకు చేరాయి. రెండు చోట్ల వివాదాలు సద్దుమణిగేలా చూడాలని నేతలకు సీఎం జగన్ సూచించారు.