Home » sanathnagar police
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లోని అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు అయేషా తబస్స�