Home » Schools. Reopen
ఆగస్టు 16న పాఠశాలలు పునఃప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అదే రోజు జగనన్న విద్యా కానుక ఇస్తామని చెప్పారు.
రాష్ట్రంలో స్కూల్స్ పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆదిమూలపు.. ఆగష్టు నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Adimulapu Suresh : ఏపీలో నూతన విద్యావిధానం అమలుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన విద్యావిధానం(5+3+3+4) తప్పనిసరిగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక నూతన విద్యావిధానం అమలుతో నెలకొన్న భయాలపైనా ఆయన క్లారిటీ ఇచ్చా�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో సాధారణ కార్యకలాపాలకు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో అన్ని రంగాలలో సాధారణ పరిస్థితులు నెలకొనగా పలు రాష్ట్రాలు పాఠశాలల ప్రారంభానికి కూడా సన్న�
కరోనా కారణంగా గందరగోళంగా సాగిన విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.
కరనావైరస్ సంక్షోభంలో సెకండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలు స్కూళ్లకు దూరమవగా.. ఎప్పుడు స్కూళ్లకు మళ్లీ చేరువవుతారా? అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా స్కూల్స్ రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. ఓ వైపు కరోనా వైరస్ గురించి భయాందోళనలో మునిగిన ప్రజల్లో మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ క�
విద్యారంగంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే…. మరోవైపు పోటీ పరీక్షలకు, స్కిల్ డెవలప్మెంట్పై ట్రైనింగ్ ఇవ్వడంలాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా… రాబోయే విద్యా సంవత్సరం ను�