seers strangled nanded

    మహారాష్ట్రలో సాధువును హత్యచేసిన రౌడీ షీటర్ 

    May 25, 2020 / 05:39 AM IST

    మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సాధువుని హత్యచేయటం కలకలం రేపుతోంది. స్వామీజీతో పాటు, ఆశ్రమ వాచ్ మెన్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. పాలఘర్ లో ఇద్దరు సాదువులు హత్యకు గురైన కొన్ని రోజుల్లోనే మరోసారి జంట హత్యలు జరగడం కలకలం రేపుతోంది.  నాందేడ్ జిల్లా

10TV Telugu News