Home » seers strangled nanded
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సాధువుని హత్యచేయటం కలకలం రేపుతోంది. స్వామీజీతో పాటు, ఆశ్రమ వాచ్ మెన్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. పాలఘర్ లో ఇద్దరు సాదువులు హత్యకు గురైన కొన్ని రోజుల్లోనే మరోసారి జంట హత్యలు జరగడం కలకలం రేపుతోంది. నాందేడ్ జిల్లా