Self shooting

    PM Modi: ప్రధాని ఆదుకోవాలంటూ.. ఛాతిలో పేల్చుకుని మహిళ ఆత్మహత్య

    July 4, 2021 / 02:09 PM IST

    ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ.. చాతిలో తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో విద్యాపురంలో ఉండే మోనా ద్వివేది(30) శుక్రవారం.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ప్రధాని మోదీకి విన్నపమని పేర్కొని ఈ ఘటనకు పాల్పడింది.

10TV Telugu News