Home » SHIEK HASENA
రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్తున్నారు ప్రధాని మోడీ. ఈ మేరకు గురువారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఇవాళ(అక్టోబర్-5,2019)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీతో హసీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు వివిధ ఒప్పందాలు చేసుకున్నాయి. ఇర