single-day addition

    మహారాష్ట్రలో కరోనా కల్లోలం : ఒక్కరోజే 23,365 పాజిటీవ్.. 474 మరణాలు

    September 16, 2020 / 09:26 PM IST

    దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో బుధవారం ఒక్క రోజే 23,365 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త

10TV Telugu News