Home » social media
తుమ్మును ఆపుకుంటే ప్రాణాలు పోతాయని.. కంటి నరాలు దెబ్బ తింటాయని అంటారు. అందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఓ అమ్మాయి తుమ్మినపుడు కన్ను మూయకుండా ఉండే ఛాలెంజ్కు తెర లేపింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కూతురంటే నాన్నకు పంచ ప్రాణాలు. కూతురికి నాన్న సూపర్ హీరో. వీరి అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. విధులకు హాజరవుతున్న కూతురికి గోరుముద్దలు తినిపిస్తున్న ఓ తండ్రి వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
మాస్టర్ డేటింగ్ అట.. కొత్త సంప్రదాయం మొదలైంది. సోలో బతుకే సో బెటర్ అంటున్నారు జనాలు. ఒంటరితనంలోనే నిజమైన హాయి ఉందంటున్నారు. అసలు ఈ కొత్త ట్రెండ్ ఏంటి?
Nepali woman : ప్రియుల ప్రేమ కోసం పుట్టిన విదేశీ గడ్డను వదిలి భారతదేశానికి వస్తున్న ప్రియురాళ్ల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్న పాకిస్థాన్ దేశం నుంచి భర్తను వదిలి సీమాహైదర్ తన నలుగురు పిల్లలతో కలిసి నోయిడా వచ్చారు. ఈ ఉదంతం మరవక ముందే నేపాలీ మహిళ ప్రేమి�
వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు.
ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాన్ని సోషల్ మీడియా సంగ్రహించిన యుగంలో మనం జీవిస్తున్నాం. సోషల్ మీడియాలో పంపిన/ఫార్వార్డ్ చేసి సందేశం ఏ సమయంలోనైనా ప్రపంచానికి చేరుకుంటుంది. చేరుకోగలదు.
కేకు కోసిన తర్వాత దాన్ని తన ముఖంపై రాయకూడదని భార్య చెప్పింది. తన మాటను గౌరవించాలని..
ఆగస్టు 14న షేర్ చేసిన వీడియో స్థానంలో పీసీబీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మరో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ను చేర్చింది.
ప్రజలు డెలివరీ బాయ్ని అభినందిస్తున్నారు. ఒక యూజర్.. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘ధైర్యవంతుడు’ అని కొనియాడారు. ఇది పురుషులో లేదంటే స్త్రీలకో సంబంధించినది కాదని, ఇది మానవత్వంలో ఉన్న మంచితనం గురించని, అది చాలా అందంగా ఉందని మరొక యూజర్ అన్నారు.
బామునిమైదాం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇంద్రాణి ఇటీవలే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పార్టీ కిసాన్ మోర్చాలో కూడా ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బీజేపీలో ఆమె కంటే సీనియర్ అయిన ఒక వ్యక్తి ఇంద్రాణి