Home » Sriperumbudur
ఒక బాత్రూమ్లో ఒక కమోడ్ మాత్రమే ఉంటుంది. కానీ, తమిళనాడులోని ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి కొత్తగా నిర్మించిన బిల్డింగులో మాత్రం ఒక బాత్రూమ్లో పక్కపక్కనే రెండు కమోడ్స్ ఏర్పాటు చేశారు.
కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పాలిట శాపంగా మారుతోంది.
ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి ప్రారంభించిన హుందాయ్ ఒకేరోజు భారీగా కార్లను విడుదల చేసింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి దాద�