Stolen In Germany's

    భారీ దోపిడి.. మ్యూజియంలో రూ.7100 కోట్ల విలువైన వజ్రాభరణాలు మాయం

    November 27, 2019 / 02:21 AM IST

    డ్రెస్డన్ గ్రీన్ వాల్ట్ మ్యూజియంలోని సోమవారం (నవంబర్ 25, 2019) తెల్లవారుజామున భారీ చోరి జరిగింది. 18వ శతాబ్దానికి చెందిన అరుదైన ఆభరణాలను దొంగలించారు. ఈ ఘటన జర్మనీలోని డ్రెస్డెన్‌ నగరంలో చోటుచేసుకుంది. ఈ మ్యూజియం ప్రపంచంలోని పురాతన మ్యూజియంలలో ఒక�

10TV Telugu News