Home » Sukumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2 మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా సుకుమార్ తెరకెక్కించిన తీరు అ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో, ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. ఇక పుష్ప-2 �
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్
ఇటీవల థియేటర్స్ కి జనాలు రావట్లేదు అని టాలీవుడ్ లో చర్చల మీద చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా అల్లుఅర్జున్ మాట్లాడుతూ..''ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే.. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు..............
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) అవార్డుల పురస్కారం బెంగళూరు వేదికగా ఈ శని-ఆదివారాల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దక్షణాది తారలతో పాటు ఉత్తరాది తారలు కూడా హాజరవుతున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో తెరకెక్కినా, ఇతర భాషల్లోనూ దుమ్ములేపింది. ఈ సినిమా�
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఆల్రెడీ పుష్ప 2 సినిమా కోసం మూడు పాటలు కంపోజ్ చేశాము. ఈ సారి స్క్రిప్ట్ మరింత బాగుంటుంది. సుకుమార్ హైలెవెల్లో స్క్రిప్ట్ రాశాడు. కథ గురించి...............
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప-2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా మ్యూజిక్ గురించి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఓ అదిరిపోయే వార్త చెప్పుకొచ�
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాకి సీక్వెల్ ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకుంది. త్వరలోనే శేషాచలం కొండల్లో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.