Sundamutturu Temple

    వాక్కు చెబుతూ ఆలయం ఎదుటే ప్రాణాలు విడిచిన పూజారి..!

    March 9, 2019 / 07:32 AM IST

    కోయంబత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోరూరు గ్రామం సుండముత్తూరు ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో పూజారి మరణించడంతో కలకలం రేగింది. ఆ గ్రామస్తులు గ్రామ దేవతగా పూజించే పూజారి అయ్యస్వామి భక్తులకు వాక్కు చెప్పే క్రమంలో ఆలయం ఎదుట 20 అడుగుల ఎత�

10TV Telugu News