supreme court. tamilnadu

    తమిళనాట పొద్దుపొద్దున్నే పేలిన టపాసులు 

    October 27, 2019 / 03:46 AM IST

    తమిళనాట దీపావళి సంబరాలు సూర్యోదయంతోనే ప్రారంభమయ్యాయి. చెన్నైలో ఉదయాన్నే చిన్నా పెద్దా అందరూ టపాసుల మోత మోగించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సడలించాలని.. ఉదయం

10TV Telugu News