Home » SUVENDU ADHIKARI
NANDIGRAM నందిగ్రామ్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. తొలుత మమతాబెనర్జీ గెలిచినట్లు..ఆ తర్వాత సువెందు అధికారి గెలిచినట్లు వార్తలు వచ్చాయి. అయితే నందిగ్రామ్ లో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. నందిగ్రామ్ ఫలితం ఇంకా అధిక�
Nandigram దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ లోని నందిగ్రామ్ లో సీఎం మమతాబెనర్జీ ఓటమిపాలయ్యారు. 1622 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి మమతపై విజయం సాధించారు. నందిగ్రామ్ లో ఓటమిపై మమత స్పందించారు. నందిగ్రామ్ ఓటమి గురించి భాధపడన�
వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మధ్య ఉత్కంఠభరిత పోరు నడుస్తోంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి సువేందు అధికారి 8వేల 106 ఓట్ల ఆధిక్యంలో ఉండటం గమనార్హం. నందిగ్రామ్ లో
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నందిగ్రామ్కు రెండో దశలో భాగంగా ఇవాళ(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
పశ్చిమబెంగాల్ లో విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపైనొకరు దూషించుకుంటున్నారు. ఒకరు ఒక మాటంటే..తామేది తక్కువ తినలేదు అంటూ..మరో రెండు మాటలు అంటున్నారు.
రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. సెకండ్ ఫేజ్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలందరి ఆసక్తి మాత్రం ఆ నియోజకవర్గంపైనే పడింది.
queen of rigging ఎన్నికల్లో అక్రమంగా గెలవడం కోసం కేంద్రంలోని బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఓటమి తప్పదనుకుంటే పోలింగ్ బూత్ లను రిగ్గింగ్ చేస్తుందని, ఈవీఎం యంత్రాలను ట్యాంపర్ చేయడానికీ వెనుకాడబోదంటూ తాజాగా ఓ ఎన్నికల ర్యాలీలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బ�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించాలని బీజేపీ నేత,నందిగ్రామ్ లో మమతపై పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో మమత తనపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను వెల్లడించలేదని సువెందు ఆర�