Tailor's Murder

    Tailor’s Murder: 24గంటల పాటు ఇంటర్నెట్ బంద్, ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ

    June 29, 2022 / 08:55 AM IST

    రాజస్థాన్ రాష్ట్రమంతా అలర్ట్ అయింది. 24గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక నెలరోజుల పాటు భారీ గుంపులు ఏవీ మోహరించకూడదని ఆంక్షలు విధించింది. ఇదంతా జరుగుతుండటానికి కారణం.. ప్రవక్తపై కాంట్రవర్సీ

10TV Telugu News