Home » Tamil Nadu
serial actress Suchitra turns thief: కరోనా జనజీవనాన్ని చిన్నాభిన్నం చేసేసింది.. లాక్డౌన్ వల్ల అన్నిరంగాలతో పాటు సినీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. షూటింగులు లేక చిన్నా చితకా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చాలా ఇబ్బందులు పడ్డారు.. ఇంకా పడుతున్నారు. ఈ నేపధ్యంలో కరో
Tamil Actor Florent Pereira Passes away: కోవిడ్ కారణంగా ప్రపంచమంతా గతకొంత కాలంగా అతలాకుతలమవుతోంది.. జనజీవనం కొన్నాళ్ల పాటు స్తంభించిపోయింది. పలు రంగాలపై కోవిడ్ చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిడ్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బందిపడ్డ పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకట�
Actor Suriya’s comments on NEET: న్యాయవ్యవస్థను కించపరిచేలా వ్యవహరించాడంటూ తమిళ స్టార్ హీరో సూర్యపై హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఎం సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూ�
SPB Health Update: ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి తాజా సమాచారాన్ని తనయుడు ఎస్పీ చరణ్ తెలియచేశారు. ‘‘నాన్నగారు కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నారు.. అలాగే ఫిజియోథెరపీలో చాలా హుషారుగా పాల్గొంటున్నారు. ఎక్స్రేల�
Lawrence request to Rajinikanth: కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన ఆరాధ్యదైవం సూపర్ స్టార్ రజినీకాంత్కు ఓ రిక్వెస్ట్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. తాను త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నానని.. గురువు, తనకు దైవంతో సమానమైన రజినీకాంత్ పార్టీలో చేరతా�
Tamil Nadu fearing failure in NEET : వైద్య విద్య ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష జరుగనుంది. కానీ తాము పరీక్షల్లో విపలం చెందుతామనే భయంతో శనివారం మధురై, ధర్మపురి, నమ్మక్కల్ లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష కోసం బాగానే సిద్ధమయ్యాయని, కానీ ఇప్పటికీ
పెళ్లి అయి మూడు రోజులే అయ్యింది. భార్య తనను విడిచిపెట్టి వెళ్లిపోయిందని తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. కానీ..తమ కొడుకు ఆత్మహత్య చేసుకోవడానికి కోడలు తల్లిదండ్రులే కారణమని, �
SPB Health Update: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం అభిమానులు, సంగీత కళాకారులు చేసిన పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారు. కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలు ఆరోగ్యం ప్రస్తుతం మరింత మెరుగ్గా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చ�
చెన్నైలో బీజేపీ చేరికల కార్యక్రమంలో జరిగిన ఘటన ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. అందరిని నోరెళ్ల బెట్టేలా చేసింది. పార్టీలో చేరికల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ చెప్పింది. అసలేం జరిగిందంటే.. మంగళవారం(సెప్టెంబర్ 1,2020) ఓ వ్యక్తి త�
రండి బాబూ రండీ..ఇడ్లీలు..రుచి కరమైన ఇడ్లీలు..మోడీ ఇడ్లీలు..చాలా చవక..నాలుగు ఇడ్లీలు కేవలం రూ.10లే అంటూ..ఓ వ్యాపారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపేరుతో ఇడ్లీలు అమ్మేస్తున్నాడు. దీంతో జనం ఓరీ..నీ అసాథ్యం కూలా..ఏకంగా ప్రధాని పేరుతోనే ఇడ్లీలు..పోస్టర్లు వ�