telangana double bedroom homes

    Telangana : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు

    July 15, 2021 / 06:41 AM IST

    డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామంటూ బోరబండ పరిసర ప్రాంతాల్లోని అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ప్రధాన నిందితురాలు అయేషా తబస్స�

10TV Telugu News