Home » testing centers
తెలంగాణలో కరోనా వ్యాపిస్తూనే ఉంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్లి..పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుండడం..ఇబ్బ
కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత పెరుగుతుండగా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కేసులు ధారాళంగా పెరుగుతున్నాయి. వీటిని అదుపుచేసేందుకు కొవిడ�
మార్చి 9నాటికి భారత్లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణా