Home » Thaman
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి నటసింహ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కొస్తుంది. కాగా ఈ సినిమా విజయోత్సవం సెలబ్రేషన్స్ నిన్న ఘనంగా జరి�
నందమూరి నటసింహ బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి' బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. దీంతో నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ ఈవెంట్ లో విశ్వ
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి'. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు అవ్వడంతో చిత్ర యూనిట్ నిన్న వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ వీరసింహారెడ్�
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్�
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇక మొదటి షో తోనే హిట్టు టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ, సినిమా కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతల�
అఖండ కంటే సూపర్..
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇక ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ సినిమా వచ్చింది అంటే అమెరికా థియేటర్లు సైతం ఇండియా థియే�
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే పలు చోట్ల ఈ మూవీ బెన్ఫిట్ షోలు పడిపోయిని. ఇక ఈ మార్నింగ్ షోస్ చూసిన అభిమానులు సినిమాలోని కొన్ని పొలిటికల్ డైలాగ్స్ సోషల్ మీడి
తమన్ మాట్లాడుతూ.. బాలకృష్ణ గత సినిమా అఖండకి పూర్తిగా భిన్నమైన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇందులోని బాలయ్య రెండు పాత్రాల్ని గోపీచంద్ చాలా........
నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. మలినేని గోపీచంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. �