Home » three children die after consuming rose mango Biscuits
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్స్ తిన్న పిల్లల్లో మరో చిన్నారి మృతిచెందింది. ఇదివరకే హుస్సేన్ భాష, హుసేన్ బీ, మృతిచెందగా.. ఈ రోజు(సెప్టెంబర్ 16,2020) ఉదయం జమాల్బీ మరణించింది. ఒకే కుటుంబానికి చెంది�