three children die after consuming rose mango Biscuits

    చిన్నారుల ప్రాణం తీసిన బిస్కెట్, మూడుకి పెరిగిన మృతుల సంఖ్య

    September 16, 2020 / 01:39 PM IST

    కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్స్‌ తిన్న పిల్లల్లో మరో చిన్నారి మృతిచెందింది. ఇదివరకే హుస్సేన్ భాష, హుసేన్ బీ, మృతిచెందగా.. ఈ రోజు(సెప్టెంబర్ 16,2020) ఉదయం జమాల్‌బీ మరణించింది. ఒకే కుటుంబానికి చెంది�

10TV Telugu News