Home » Three killed in train collision on bridge in Nellore
నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఆత్మకూరు బస్టాండ్ వద్ద అండర్ పాస్ ఓవర్ బ్రిడ్జీపై రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్న సమయంలో ధర్మవరం-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది.