ticket fares hike

    టిక్కెట్ ధరలు పెంచేందుకు Railway రెడీ..: రూ.35వరకూ

    September 29, 2020 / 08:33 AM IST

    Indian Railway:Railway టిక్కెట్ ధరలు పెంచేందుకు మరోసారి రెడీ అయిపోయింది రైల్వే శాఖ. లేటెస్ట్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుంచి టికెట్‌ ధరలను రూ.10 నుంచి రూ.35 వరకు అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు ప్రపోజల్ రెడీ అవడంతో త్వరలోనే కేంద్�

10TV Telugu News