Home » Tirumala Guest House
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.
తిరుమలలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మై హోమ్ గ్రూప్ నిర్మించిన అతిథి గృహానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు చిన్న జీయర్ స్వామి. శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంత�