trains restoration

    Trains Restored : 19 నుంచి పట్టాలెక్కనున్న 82 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు

    July 17, 2021 / 01:00 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టటం.. పరిస్ధితులు కాస్త అదుపులోకి రావటంతో ఇన్నాళ్లుగా నిలిచిపోయిన కొన్ని ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఈనెల 19 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. వీటిలో 16 ఎక్స్ ప్ర�

    Trains Restoration : ప్రజలకు అందుబాటులో మరికొన్ని రైళ్లు

    July 3, 2021 / 12:44 PM IST

    దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.

10TV Telugu News