truth of nature

    శాస్త్రం చెబుతున్న సత్యం : మట్టి వినాయకుడ్ని పూజిస్తేనే పుణ్యం

    August 26, 2019 / 11:26 AM IST

    వినాయకుని పూజలో ప్రధానమైనది విగ్రహం. ఇప్పుడంటే పెద్ద పెద్ద విగ్రహాలు, వైరటీలుగా గణనాథులను తయారు చేస్తున్నారు. అంతా కమర్షియల్ గా సాగుతుంది. గతంలో అయితే కేవలం మట్టి గణనాథులనే పూజించే వారు. పొలాల్లో దొరికే మట్టితోనే చేసి పూజించేవారు. ఇదే అసలు �

10TV Telugu News