Home » TS Minister KTR
కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా హైదరాబాద్ నగరంలో 250 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గాన్ని తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మెట్రోరైలును పొడిగిస్తున్నామని ఖాజాగూడ చెరువు పక్కనుండే ఎయిర్ పోర్టుకు వెళుతుందని తెలిపారు.
సింగరేణి కోల్ మైన్ కాదు..గోల్డ్ మైన్..దాని జోలికొస్తే ఢిల్లీకి తెలంగాణ సెగ తప్పదు అని కేంద్రానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.