Home » Tulip festival
శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద "ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్" సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది.