Home » Union Minister Anurag Thakur
Anurag Thakur: ఢిల్లీలో అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
గీతాంజలి అయ్యర్.. కోల్ కతాలోని లోరెటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె 1971లో దూరదర్శన్ లో చేరారు. 30 ఏళ్లపాటు ప్రజలకు వార్తలను అందించారు.
కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
నేటి నుండి దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఐకానిక్ వీక్ జరుపుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ చేసిన వ్యాఖ్యలపై తమకు వివరణ ఇవ్వాలని అనురాగ్ను ఈసీ ఆదేశించింది.