Home » up ministers
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మ�