urges Centre to shut historical monuments including Taj Mahal

    తాజ్‌మహల్‌ను మూసేయాలంటూ కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ

    March 7, 2020 / 05:18 AM IST

    తాజ్‌మహల్‌‌ను మూసేయాలని ఆగ్రా మేయర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజ్ మహల్ తోపాటు ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని ఆగ్రా మేయరు నవీన్ జైన్ కేంద్రప్రభుత్వాన్ని లేఖద్వారా కోరారు. ‘‘తాజ్‌మహల్‌‌ను చూసేందుకు స్వదేశీలతో పాటు విదేశీ పర్యాటకులు

10TV Telugu News