Home » Vadodara station
అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 లక్షల మందికి ఆ పోస్ట్ రీచ్ అయింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు
రైలు క్యాన్సిల్ కావడంతో ఒక ప్రయాణికుడికి కార్ బుక్ చేసి గమ్యస్థానానికి చేర్చింది. సత్యం గద్వి అనే ఐఐటీ మద్రాస్కు చెందిన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గుజరాత్లోని ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు.