Home » vehicles seize
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వాహనాలూ సీజ్ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేసినందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో
హైదరాబాద్ లో లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సేవలను అనుమతించిన పోలీసులు.. సడెన్ గా.. వాటికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఉదయం 10 గంటల తర్వాట రోడ్లపై తిరుగుతున్న ఫుడ్ డెలివ
అనంతపురం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చుక్కలు చూపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉండి చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్యలతో గడ్డు పరిస్ధిత