Home » Venkatesh
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీ ‘ఓరి దేవుడా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే సర్ప్రైజ్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం ఆహా వెల్లడించింది.
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాప
సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్ లో కూడా వెంకటేష్ పాల్గొనకపోవడం ఆశ్చర్యం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. దీనికి కూడా వెంకటేష్ రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. దివాళీ దావత్ ఈవెంట్ కి మాత్రం........
విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ గెస్ట్ పాత్రలో నటించిన ఓరి దేవుడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దివాళీ దావత్ అనే ఈవెంట్ చేయగా చిత్ర యూనిట్, యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ఆది సాయికుమార్, కార్తికేయ, అల్లరి నరేష్, సందీప్ కిషన్, మరియు పలువు�
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తమిళ చిత్రం 'ఓ మై కడవులే' కు రీమేక్ గా వస్తున్న సినిమా "ఓరి దేవుడా". ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ నేపథ్�
రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి రానా నాయిడు అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్ఫ్లిక్స్ కోసం భారీగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ
మెగా 154, వాల్టెయిర్ వీరయ్య అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్�
టాలీవుడ్లో మాస్ కా దాస్ అనే పేరును తెచ్చుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలు�
టాలీవుడ్లో కామెడీ ఫ్రాంచైజీగా ‘ఎఫ్3’ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. గతంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్3 మూవీ వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన మార్క్ ఎంటర్టైనింగ్ అంశాలతో �
థ్రిల్లర్ జోనర్ లో మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన సినిమా దృశ్యం. ఈ సినిమా మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టుతో భారీ విజయం సాధించి ఆ తర్వాత.........