Verbal Altercation

    స్టోక్స్‌, కోహ్లీ మధ్య గొడవ

    March 4, 2021 / 11:47 AM IST

    భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లో నాల్గవదైన చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తరువాత కెప్టెన్ జో రూట్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. భారత్ బౌలింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్షర�

10TV Telugu News