Home » Viral Video
ఒక పెళ్లి కూతురు మాత్రం తన పెళ్లి నాటి జడ, జువెలరీ మొత్తం చాక్లెట్లతోనే తయారు చేయించుకుంది. వాటినే అందంగా అలంకరించుకుంది. జడ, నెక్లెస్, వడ్డాణం, చెవి దుద్దులు, రిస్ట్ బ్యాండ్.. ఇలా అన్నింటినీ చాక్లెట్లతోనే అలంకరించుకుంది.
కొంతకాలంగా అలాంటి కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి, నవ్వులపాలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీరియల్లోని ఒక సన్నివేశం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసి ప్రేక్షకులు షాకవుతున్నారు. ఒక పాత సీరియల్లోని సన్నివేశం ఇది.
మంగళవారం రాత్రి పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఓ టీవీ ఛానెల్ భవనం కుదుపులకు గురైంది. ఆ సమయంలోనూ కార్యాలయంలో యాంకర్ వార్తలు చదువుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యాంకర్ ధైర్యాన్నిచూసి ఆశ్చర్యప�
తాజాగా కూరగాయలకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీసిందో తెలియనప్పటికీ.. అమిత్ తడాని అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రకారం.. వాడిపోయిన ఆకు కూరల్ని ఒక వ్యక్తి కెమికల్ కల
రాజస్థాన్, లూని నదీ ప్రాంతం, పన్నెసింగ్ నగర్కు చెందిన కొందరు యువకులు ఒక చింకారా (జింక)ను చంపి, చెట్టుకు వేలాడదీశారు. తర్వాత దాని చర్మం వొలిచి, మాంసం తీశారు. అనంతరం ఈ మాంసాన్ని వండుకుని విందు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాళ
ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకోవటానికి వచ్చిన వ్యక్తికి పువ్వు ఇచ్చి ‘ నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో రోహిత్ తీరు నవ్వులు తెప్�
వాయువ్య ఢిల్లీ ప్రాంతంలోని మంగోళ్ పురి ఫ్లై ఓవర్పై ఈ ఘటన జరిగింది. రాత్రిపూట రోడ్డుపై ఒక యువకుడు యువతిపై దాడి చేశాడు. ఆమెను దారుణంగా కొడుతూ క్యాబ్లోకి తోసేశాడు. అనంతరం అతడు కూడా అదే కారులో ఎక్కాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా కారులో కూర్చు
దుబాయ్లోనే ఉన్న మరో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్. దీని ఎత్తు 280 మీటర్లు (920 అడుగులు). ఇంత ఎత్తైన బిల్డింగులపై సాధారణంగా హెలికాప్టర్లు మాత్రమే ల్యాండ్ అవుతుంటాయి. విమానాలు ల్యాండ్ అవ్వడం వీలు కాదు. కానీ, బుర్జ్ అల్ అరబ్ బిల్డింగ్పై తాజాగా ఒ�
రైల్వే స్టేషన్ లో టికెట్ చెకర్, మహిళా ప్రయాణికురాలి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్ లో ఓ మహిళ ప్లాట్ ఫాంపై నిలబడి ఉంది. ఆమెతో టీసీ వాగ్�
అమెరికాలో ఓ వ్యక్తి రెండు భారీ కొండ చిలువల తోకలను పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికన్ యూట్యూబర్, రిప్టైల్ జూ ప్రీహిస్టారిక్ ఇన్ కార్పొరేషన్ సీఈవో జే బ్రూవర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.