Home » visakha breaking news
విశాఖపట్నంలోని పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ లో ఉన్న క్లినర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చ�