Home » Water-logging
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం (మార్చి 14,2020)వడగళ్ళ వాన కురిసింది. ఉదయం నుంచి మేఘావృతమై, మధ్యాహ్నం పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. दिल
బీహార్లో గత రెండు రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. రాజధాని పాట్నాలోనూ భారీ నుంచి అతి భారీగా వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నలంద మెడికల్ కాలేజీలోకి వరద నీరు ప్రవేశించింది. రోగులు ఉం