Home » Worth Rs 2.5 Crore Land Donates
ఓ ముస్లిం కుటుంబం పెద్దమనస్సు చాటుకుంది.బీహార్లో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణానికి 2.5 కోట్ల విలువైన భూమి విరాళంగా ఇచ్చింది.