Yadurappa

    ప్రముఖ రచయిత చిమూ కన్నుమూత: ముఖ్యమంత్రి సంతాపం

    January 11, 2020 / 05:46 AM IST

    సాహిత్య వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు మరియు రచయిత డాక్టర్ చిదానంద మూర్తి శనివారం(11 జనవరి 2020) తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. 88 ఏళ్ల చిదానంద మూర్తి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. ఈ �

10TV Telugu News