Yamunotri National Highway

    Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం.. 22 మంది మృతి

    June 5, 2022 / 09:58 PM IST

    ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 22 మంది మరణించి ఉంటారని అంచనా. ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.

10TV Telugu News