Home » Ys Jagan
అమరావతిని నట్టేట ముంచాడు
కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అసలైన బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ�
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రెండు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు.
వైఎస్ జగన్ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకోవాలని..బీజేపీ నేత,మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరిని విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ
యువత చెడిపోతుందనే ఉద్దేశంతోనే ఒక్క యాడ్ కూడా చేయలేదని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓట్లు రాకపోయినా జనసేన తరఫున నామినేషన్ వేస్తామని చెప్పారు.
ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నటుడు అలీ
జగన్, కేసీఆర్..వ్యక్తిత్వంలేని వాళ్ళు...
తిరుమలలో టీటీడీ నూతన పరకామణి బిల్డింగ్ ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించి, శ్రీవారి సేవలో పాల్గొన్న
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.