Home » Ys Jagan
‘‘నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాధించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరు. ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం తొలగిస్తే గొప్ప నాయకులను అవమాన పరిచినట్లే. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్ర�
బాబు కోటలో జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ కుప్పం నియోజకవర్గంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీతోఫాను అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అక్టోబ�
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం మూడోరోజు పర్యటనలో జగన్ కు సవాల్ విసిరారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటూ వైసీపీ కార్యకర్తలు పెను విధ్యంసం సృష్టిస్తున్నారు.ఇటువంటి తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు పర్యటన మూడవరోజు కూడా కొనసాగుతోంది. ఈక్రమంలో
టెన్త్ పరీక్షల్లో జగన్ సర్కార్ కీలక మార్పులు
ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలకు గాను, 172 మంది శాసన సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే మహీధర రెడ్డి హైదరాబాద్లో తెలంగాణ శాసన సభలో ఓటు వేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన (బుధవారం) విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.20 గంట వరకు పర్యటన కొనసాగుతుంది.
వైయస్ఆర్సీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ముగిశాయి. ఈ ప్లీనరీ 2022 సమావేశాలు ముగిసినట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణలో షర్మిల పార్టీ పైనే ప్రధాన చర్చ