Home » Ys Jagan
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి బయోపిక్ చెయ్యబోతున్నారు మహి వి. రాఘవ్..
ఢిల్లీకి చేరిన జల జగడం
కేబినెట్ భేటిలో కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు వర్చువల్గా రెండో విడత వైఎస్సార్ చేయూత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పధకం ద్వారా రాష్ట్రంలోని 23.14 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మహిళల ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేయనుంది.
ప్రత్యేక హోదాపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు(10 జూన్ 2021) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. వెంటనే అమిత్ షా, గజేంద్ర షెకావత్ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే �
వైఎస్సార్ బీమాపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18 - 50 ఏళ్లు) సహజంగా మరణిస్తే లక్ష సాయం, సంపాదించే వ్యక్తి (18-75 ఏళ్లు) ప్రమాదవశాత్తు మరణిస్�
గుడ్ న్యూస్: ఏపీలో నెరవేరబోతున్న పేదోడి కల
కరోనా సెకండ్ వేవ్.. జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది.. ఈ వైరస్ను ఎదుర్కోవడానికే ఆసుపత్రుల్లో డాక్టర్లు యుద్ధాలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండవ రోజు కేసుల్లో తగ్�
కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్.