Ys Jagan

    పోలవరం అంచనా వ్యయం రూ.47వేల కోట్లు

    December 30, 2020 / 12:02 PM IST

    Polavaram: జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 2017–18 ధర లెక్కల ప్రకారం రూ.47వేల 725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన 15 జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తర

    వీళ్లు మనుషులేనా ? : ఇళ్ల పట్టాలిస్తుంటే కేసులు వేస్తారా ? వివరాలు చెప్పిన సీఎ జగన్

    December 28, 2020 / 02:23 PM IST

    CM Jagan Distribution Of House Pattas : పేద వాడికి సొంతిళ్లు ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం చేపడుతుంటే..కొంతమంది దీనిని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా టీడీపీపై మండిపడ్డారు సీఎం జగన్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నవరత్

    ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణ : భూ హక్కు, భూ రక్ష సర్వే..ఎలా జరుగుతుంది – సీఎం జగన్

    December 21, 2020 / 02:14 PM IST

    YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ప్రజల భూములకు ప్రభుత్వ రక్షణగా ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు. ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్టు తేలితే, బాధితుడికి ప్రభుత్వమే నష్ట పరిహారం అందిస్తుందన్నారు. అవినీతి తావు లేకుండా…భూముల లావాదేవీలన్నీ..ఇకపై గ్రా�

    సమగ్ర భూ సర్వేతో వివాదాలకు చెక్, వివరాలు చెప్పిన సీఎం జగన్

    December 21, 2020 / 02:03 PM IST

    YSR Jagananna Saswatha Bhoomi Hakku-Bhoomi Rakshana : ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వాత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయి పాతి భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాట�

    పోలవరం వద్ద సీఎం జగన్, 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు

    December 14, 2020 / 01:42 PM IST

    AP CM YS Jagan Polavaram Project Inspection : 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం పోలవరంలో పర్యటిస్తున్న సీఎం మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

    సీఎం జగన్ పోలవరం బాట

    December 14, 2020 / 06:36 AM IST

    YS Jagan to inspect Polavaram works : ఏపీ సీఎం పోలవరం ప్రాజెక్టు బాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు. ఇందులో భాగంగా 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం జగన్‌ స్వయంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9.30కు సీఎ�

    ఏపీ శాసనసభ సమరం : టీడీపీపై ఎదురుదాడికి సర్కార్‌ వ్యూహం

    November 30, 2020 / 07:01 AM IST

    AP Assembly Winter Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభ

    మా జ‌గ‌న‌న్న స్ట్రైకింగ్ సీయం, బాబులాగా స్టిక్క‌ర్ సీయంకాదు

    October 10, 2020 / 05:32 PM IST

    jagananna vidya deevena:జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తుంటే, తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు, కడుపుమంటతో ర‌గిలిపోతున్నారని ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూల‌పు ‌సురేష్ విమర్శించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద�

    జగన్ మెచ్చిన గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉందంటే?

    October 8, 2020 / 03:57 PM IST

    Jagananna vidya kanuka:కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను, జగనన్న విద్యా కానుక కిట్‌ పరిశీలిం చారు YS jagan. ఆ తర్వాత క్లాసురూంలో చిన్నారులతో ముచ్చటించారు. క్లాసురూంలో సిఎం జగన్ బెంచ్‌ని పరిశీలించిన జగన్ గ్ర

    సీఎం జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీయేలో వైసీపీ చేరుతుందా ?

    October 5, 2020 / 02:59 PM IST

    CM Jagan Delhi tour : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ..ఎన్డీయేలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో చేరాలంటూ జగన్‌ను కేంద్రం కోరుతోంది. వైసీపీ వర్గాల్లో ఇంకా స్పష్టత రాలేదు. జగన్‌ ఢిల్లీ టూర్‌పై రాజకీయవర్గాల్లో ఆస�

10TV Telugu News